క్రీడాభూమి

శిఖర్ ధవన్ అరుదైన రికార్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో సెంచరీ బాదిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 96 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లతో సాయంతో 107 పరుగులు చేసిన ధవన్.. భారత జట్టు గతంలో ఎన్నడూ సాధించని అరుదైన రికార్డు సృష్టించాడు. ఆట తొలి రోజు లంచ్ విరామానికి ముందే సెంచరీ సాధించిన ఆటగాడిగా ధవన్ రికార్డులకెక్కాడు.