క్రైమ్/లీగల్
ఫ్రిజ్ పేలి యువతి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 10 January 2020
ఉయ్యూరు, జనవరి 9: మండలంలోని కాటూరులో గురువారం ఫ్రిజ్ పేలి ఓ గృహిణి మృతి చెందింది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం మాటూరి ఝాన్సీ (30) తన దుకాణంలోని ఫ్రిజ్ పేలడంతో సజీవ దహనమైంది. భర్త నాగభూషణం గుడివాడ చైతన్య పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వారికి 15 ఏళ్ళ కుమారుడున్నాడు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రూరల్ ఎస్ఐ దుర్గా మల్లేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.