క్రైమ్/లీగల్
నకిలీ పట్టాలు ఇచ్చి మోసం.. నిందితుల అరెస్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 16 February 2020
హైదరాబాద్, ఫిబ్రవరి 15: ప్రభుత్వ పట్టా ప్లాట్, డబుల్ బెడ్ రూమ్ రాజీవ్ గృహకల్పకు చెందిన ఇల్లు ఇప్పిస్తామని పాతబస్తీ సైదాబాద్, మాదన్నపేట్, సంతోష్నగర్, బండ్లగూడ ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి కోటి 10 లక్షల రూపాలు తీసుకుని నకిలీ పట్టాలు ఇచ్చి మోసం చేశారని సీసీఎస్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశా. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారించి కేసు నమోదు చేసి కుర్మగూడ సైదాబాద్కు చెందిన మహ్మద్ మసూద్ హమ్మద్, బండ్లగూడకు చెందిన ఖాజా గౌసుద్దీన్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.