క్రైమ్/లీగల్
లోయలో పడిన ప్యాసింజర్ బస్సు: ఏడుగురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 2 January 2020
రజౌరీ జిల్లాలోని సియోట్-లంబారీ వద్ద లోయలో పడిపోయిన ప్యాసింజర్ బస్సు. ఈ సంఘటనలో ఏడుగురు మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. సురాంకోట్ నుంచి జమ్మూకు బస్సు వెళుతున్నప్పుడు, రజౌరీ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అధికారులు సహాయక చర్యలను చేపట్టి, క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు