క్రైమ్/లీగల్

ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాబాద్, జనవరి 2: అనుమానాస్పదంగా మృతి చెందిన బొమ్మిడి బుచ్చిరెడ్డి కేసును చేవెళ్ల్ల పోలీసులు చేధించినట్లు ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. గురువారం చేవెళ్ల్ల పోలీస్ స్టేషన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ఎనె్కపల్లికి బొమ్మిడి బుచ్చిరెడ్డి మూడు ఏకరాల భూమి దానం చేశాడు, ఆ భూమి మాకు కావాలని బుచ్చిరెడ్డి కుమారుడు విక్రమ్‌రెడ్డి ఆ భూమి పై కేసు వేశాడు. ఈ విషయంమై బుచ్చిరెడ్డి రూ.25లక్షలు తీసుకుని రాజీ అవుతున్నాడని తెలియడంతో తన తండ్రి ఎంత చెప్పినా వినడం లేదని కుమారుడు విక్రమ్‌రెడ్డి తన మామనారాయణరెడ్డి, నవీన్ రెడ్డి కలిసి మద్యం తాగించి, గొంతు నలిమి చంపి అతని నోట్ల్లో పురుగుల మందు తాగించి హత్య చేసిన్నట్లు తెలిపారు. హత్యకు పాల్పడిన వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన్నట్లు తెలిపారు.