క్రైమ్/లీగల్

బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడూరు, సెప్టెంబర్ 24: హంసలదీవి, పాలకాయతిప్ప బీచ్‌లో విహార యాత్రకు వచ్చి సముద్రంలో కొట్టుకుపోయిన విజయవాడ పంజా సెంటరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి జైజుల్లా మృతదేహం సోమవారం మ ధ్యాహ్నం లభ్యమైంది. కోడూరు ఎస్ ఐ ప్రియకుమార్ పంచనామ నిర్వహి ంచి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.