క్రైమ్/లీగల్

మోటార్ సైకిళ్ల దొంగ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 30: సోమదేపల్లి మ్డంలం మాగి చెరువుకు చెందిన నరసింహమూర్తి అనే వ్యక్తిని గురువారం అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.12.30 లక్షల విలువచేసే 14 మోటార్ సైకిళ్లను తిరుపతి క్రైం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరు, తిరుపతి ప్రాంతాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌లు 6, 220 సీసీ వాహనాలు 4, మరో నాలుగు ఇతర వాహనాలను గత 5 నెలలుగా చోరీ చేశాడు. దొంగిలించిన వాహనాలను హిందూపురంలో అమ్మినట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.