క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మరాసుపేట, ఫిబ్రవరి 25: మండల పరిధిలోని బురాన్‌పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆదివారం మోటార్ బైక్‌పై స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో వెళుతుండగా కొత్తవారి బావి వద్ద నిలిచి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొన్నారు. వీరిలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బురాన్‌పూర్ ఎంపిటిసి రాములు కుమారుడు ప్రశాంత్, అదే గ్రామానికి చెందిన సూరమ్మ కుమారుడు శివకుమార్ అక్కడిక్కడే తి చెందగా మరో యువకుడు గణేశ్ పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన గణేశ్‌ను కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.