క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఫాస్ట్‌ట్రాక్ జడ్జి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్భంగా, మార్చి 4: ఫాస్ట్ ట్రాక్ న్యాయమూర్తి ఒకరు ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఫాస్ట్ ట్రాక్ న్యాయమూర్తి అరుణ్‌కుమార్ ఝా (61), మధుబని జిల్లాలోని గారాటోల్ గ్రామం నుంచి పాట్నాకు తిరిగి వస్తుండగా, ఎన్‌హెచ్-7 పైన డివైడర్‌ను కారు ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించగా, అందులో ప్రయాణిస్తున్న ఆయన తల్లి, భార్య, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారని పోసీసు సూపరింటెండెట్ తెలిపారు.