క్రైమ్/లీగల్

రైలు ప్రమాదంలో చిరుతపులి పిల్ల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, నవంబర్ 16: మహానంది మండలంలోని నల్లమల అడవిలో రైలు ఢీకొన్న ప్రమాదంలో చిరుతపులి పిల్ల మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం వారు తెలిపిన వివరాల మేరకు సంవత్సరంలోపు వయస్సు ఉన్న ఈ చిరుత పులి పిల్ల రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందిందన్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు రేంజర్ గౌడు తదితర అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ వైద్యులతో పోస్టుమార్టం చేయించారు. అనంతరం కలేబరాన్ని ఖననం చేయించారు.