క్రైమ్/లీగల్

వృద్ధురాలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరుగుబిల్లి, డిసెంబర్ 2: మండల పరిధిలోని తోటపల్లి వద్ద ఆదివారం బస్సు ఢీకొన్న సంఘటనలో వి ఆదిమ్మ(72) అనే వృద్దురాలు మృతిచెందిందని ఎస్‌ఐ ఎస్ కృష్ణవర్మ తెలిపారు. నాగూరు గ్రామానికి చెందిన ఆదిమ్మ యాచకవృత్తి చేసుకుంటూ జీవిస్తుందన్నారు. అయితే తోటపల్లివద్ద గుమ్మలక్ష్మీపురం నుంచి పార్వతీపురం వస్తున్న ఆర్టీసి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిందని, ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.