క్రైమ్/లీగల్

వేటకు వెళ్లి జాలరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, డిసెంబర్ 8: మండలంలోని ఏటిమొగ గ్రామానికి చెందిన శైకం బసయ్య (62) చేపల వేటకు వెళ్లి మృతి చెందిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్‌ఐ కె రాజారెడ్డి విలేఖర్లకు వివరిస్తూ ఈ నెల 6వ తేదీ రాత్రి బసవయ్య తన సహచరుడైన లంకే స్వామితో కలిసి చేపల వేటకు వెళ్లాడని, 7వ తేదీ ఉదయం బసవయ్య ప్రమాద వశాత్తు నదిలో పడి మృతి చెందినట్లు బసవయ్య కుమారుడు రాజేష్‌కు సమాచారం ఇచ్చినట్లు మృతుని కుమారుడు ఫిర్యాదుల పేర్కొన్నాడని తెలిపారు. బసవయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.