క్రైమ్/లీగల్
దారుణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 21 February 2019
ఉప్పల్, ఫిబ్రవరి 20: అమెరికా ఫ్లోరిడాలోని సూపర్ మార్కెట్లో మంగళవారం రాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో ఉప్పల్ నివాసి గోవర్దన్ రెడ్డి (48) మరణించారు. ఉద్యోగరీత్య ఏడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. సూపర్మార్కెట్ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు. దుండగులు చొరబడి కాల్పులు జరపడంతో గోవర్దన్ అక్కడిక్కడే మృతిచెందారు. అతని భార్య, ఇద్దరు పిల్లలు ప్రస్తుతం ఉప్పల్ భరత్నగర్లోనే నివాసం ఉంటున్నారు. గోవర్దన్ స్వగ్రామం యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం రహింఖాన్పేట. గోవర్దన్ మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.