క్రైమ్/లీగల్

రైలు ఢీకొని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, మే 20: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సోమవారం మధ్యాహ్నం కొత్తూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సుమారు 40సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు రైల్వే స్టేషన్ మాస్టర్ తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.