క్రైమ్/లీగల్

రైలు కింద పడి యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకర్‌పల్లి, జూలై 16: గుర్తు తెలియని యువకుడు రైలు కింద పడిన సంఘటన వికారబాద్ పోలీసుసేష్టన్ పరిధిలో చోటు చేసుకుంది . రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం వికారాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి శంకర్‌పల్లి వద్ద వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు 35 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. ఓంటిపై నీలి రంగు నైట్‌ప్యాంట్, నీలి రంగు షర్టు ఉందని, వివరాలు తెలియ రాలేదని అన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.