క్రైమ్/లీగల్

నలుగురిపై అట్రాసిటి కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొడంగల్, అక్టొబర్ 15: కులం పేరుతో దుషించి దాడి చేసిన నలుగురిపై అట్రాసిటి కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పరిగి డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కొడంగల్ పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మండల పరిధిలోని ఇందనూర్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దళితులపై దాడి చేసి కులం పేరుతో దుషించడంతో బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని అన్నారు. సమావేశంలో సీఐ నాగేశ్వర్ రావు, ఎస్‌ఐ శేఖర్ గౌడ్, రఫికాబేగం పాల్గొన్నారు.