క్రైమ్/లీగల్

కల్తీ కల్లు బాధితుల్లో ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్రంపోడు, ఏప్రిల్ 21: మండలంలోని పోచంపల్లి గ్రామంలో కల్తీ కల్లు ఘటనలో హైద్రాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం కల్తీ కల్లు ఘటనలో 15 మందికి గాను ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొంది 14 మంది డిశ్ఛార్జి అయ్యారని, గుండెబోయిన నారయ్య (60) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. మృతుడి కుమారుడు పరమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.