క్రైమ్/లీగల్
ఈతకు వెళ్లిన విద్యార్థి దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 April 2018
సైదాపురం, ఏప్రిల్ 22: స్నేహతుని పుట్టిన రోజు కోసం ఆనందంగా స్నేహితునితోపాటు అతని ఊరు వెళ్లిన విద్యార్థి ఈత కోసం వెళ్లి దుర్మరణం చెందిన సంఘటన మండలంలోని ఓరుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పొదలకూరుకు చెందిన రితేష్ (14) 8వ తరగతి చదువుతున్నాడు. ఓరుపల్లికి చెందిన మరో విద్యార్థి తన స్నేహితుడు కావడంతో అతని పుట్టిన రోజు జరుపుకొనేందుకు అతనితోపాటు ఓరుపల్లి గ్రామానికి వచ్చాడు. మధ్యాహ్నం గ్రామం సమీపంలోని తినే్నరువాగు వద్దకు ఈత కోసం వెళ్లి లోతైన గుంతల్లో మునిగి బయటకు రాలేక మృతి చెందాడు.