క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతపల్లి, మే 1: మండలంలోని గడియాగౌరారం సమీపంలో హైద్రాబాద్-సాగర్ రోడ్డు మార్గంలో మంగళవారం డిసిఎం, బైక్ ఢీ కొన్న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గుంటూరు జిల్లా కారంపుడికి చెందిన తాపిమేస్ర్తీ దేవేండ్ల ఏడుకొండలు(40) బైక్‌పై స్వగ్రామానికి వెలుతుండగా హైద్రాబాద్ వెలుతున్న డిసిఎం ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నాగభూషణ్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.