క్రైమ్/లీగల్

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, మే 21: కడప జిల్లా యర్రగుంట్ల రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి సుబ్బరాయుడు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సోమవారం ఒంటేరు సుబ్బరాయుడు (72) అనే వ్యక్తి మతిస్థిమితంలేక యర్రగుంట్ల సమీపంలో రైలు వెళ్తుండగా హటాత్తుగా రైలు కమీలపై పనుకున్నాడు. ఆ రైలు కిందపడి శరీరం రెండు భాగాలు అయినట్లు చూపరులు కూడా చూడలేక కల్లు మూసుకున్నారని పోలిసులు తెలిపారు. అతని జేబులోవున్న ఆనవాలు ప్రకారం సుబ్బరాయుడుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసును నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వేపోలీసులు తెలిపారు.