క్రైమ్/లీగల్

రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని మృతదేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, మే 25: మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాల పక్కన 45 నుంచి 50 సంవత్సరాల వయస్సున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం నాడు రైల్వే మజ్దూర్‌లు గుర్తించి రైల్వే పోలీసులకు తెలిపారు. వెంటనే రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహం వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు కాని వివరాలు కాని లేవని పోలీసులు తెలిపారు. ఆసుపత్రి మార్చురిలో మృతదేహాన్ని ఉంచి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.