చిత్తూరు

కేంద్ర ప్రభుత్వ పథకాల ఎగ్జిబిషన్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 11: కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దృశ్యప్రకటనల శాఖ, సమాచార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో స్థానిక త్యాగరాజమండపంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను టిటిడి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈనెల 17వ తేదీ వరకు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌ను ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9గంటల వరకు కొనసాగుతుందని ఫీల్డ్ ఎగ్జిబిషన్ ఆఫీసర్ ఎస్.మురళి తెలిపారు.