రాష్ట్రీయం
21నుంచి సైకిల్ యాత్రలు: చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 April 2018
అమరావతి: ఈ నెల 21నుంచి నియోజకవర్గాల్లో సైకిల్ యాత్రలు చేపట్టాలని, నియోజకవర్గ కేంద్రాల్లో భారీ బహిరంగ సభలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
సూచించారు. సోమవారం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. విజయవాడలో ఈనెల 20న నిరసన దీక్షపై సమావేశంలో చర్చించారు. 175నియోజకవర్గాల్లో సామూహిక దీక్షలు నిర్వహించాలని...దీక్షలలో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 13 జిల్లాల్లో 13మంది మంత్రులు దీక్షలలో పాల్గొనాలని ఆదేశించారు. మిగిలిన మంత్రులు విజయవాడ దీక్షలో పాల్గొనాలని చంద్రబాబు తెలిపారు.