ఆంధ్రప్రదేశ్‌

శివాలయాల్లో కార్తీక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ అధికమైంది. తెల్లవారుజాము నుంచే భక్తులు తరలి రావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎ.పి.లోని పంచారామ క్షేత్రాలు, శ్రీశైలం, శ్రీకాళహస్తి, తెలంగాణలోని భద్రాచలం, యాదగిరిగుట్ట, తదితర పుణ్యక్షేత్రాల్లో కార్తీక దీపాలు వెలిగించారు.