ఆంధ్రప్రదేశ్‌

‘డబుల్ బెడ్‌రూమ్’కు బాబు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తామని సిఎం ప్రకటించారు. జక్కంపూడిలో పదివేల ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తూ, గృహనిర్మాణ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.