ఆంధ్రప్రదేశ్‌

ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: సైదాపూరు మండలం కొమ్మిపాడు వద్ద గురువారం రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో గాయపడిన 8మందిని ఆస్పత్రికి తరలించారు.