జాతీయ వార్తలు

పశ్చిమ బెంగాల్‌లో విషాదం:నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో విషాదం నెలకొన్నది. నార్త్ 24 పరగణాల జిల్లా కచువాలో కృష్ణజన్మాష్టమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుని నలుగురు మృతిచెందారు. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తుల హాజరయ్యారు. దీంతో దేవాలయం ప్రహరీ గోడ కుప్పకూలటంతో నలుగురు మృతిచెందారు. ఈ ఘటనపై సీఎం మమతాబెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని అందజేశారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50వేలు అందజేశారు. కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో విషాదం నెలకొన్నది. నార్త్ 24 పరగణాల జిల్లా కచువాలో కృష్ణజన్మాష్టమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుని నలుగురు మృతిచెందారు. ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తుల హాజరయ్యారు. దీంతో దేవాలయం ప్రహరీ గోడ కుప్పకూలటంతో నలుగురు మృతిచెందారు. ఈ ఘటనపై సీఎం మమతాబెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని అందజేశారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50వేలు అందజేశారు.