ఆంధ్రప్రదేశ్‌

బీచ్‌లో వృద్ధుడి మృతదేహం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి వద్ద సముద్ర తీరానికి గురువారం ఉదయం 67 ఏళ్ల వృద్ధుడి మృతదేహం కొట్టుకు వచ్చింది. వృద్ధుడిని రిటైర్డ్ టీచర్ అప్పలస్వామిగా గుర్తించారు. ఇతను కొద్దిరోజులుగా కనిపించటం లేదని, పోలీసులు తెలిపారు. అప్పలస్వామి సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకొని ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.