జాతీయ వార్తలు

దిల్లీలో భద్రత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి అనంతరం దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. దీని కోసం ప్రత్యేక భద్రతా సిబ్బందిని నియమించారు. ముంబై, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో కూడా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించటంతో ఆయా రాష్ట్రాల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.