రాష్ట్రీయం

డీడీసీఏ విషయంలో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఢిల్లీ క్రికెట్‌ సంఘం(డీడీసీఏ)అవతవకలపై విచారణ కోసం కేజ్రీవాల్‌ ఏర్పాటుచేసిన కమిటీ అక్రమమైందని, చట్టవ్యతిరేకమని తెలుపుతూ దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ కార్యాలయం నుంచి శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. నజీబ్‌ జంగ్‌ సెక్రటరీ పేరుతో ఈ నోటిఫికేషన్‌ను ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఆప్ ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది. గతంలో ఆయన ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌ అధ్యక్షునిగా ఉన్నప్పుడు అవినీతి జరిగిందంటూ విచారణకు ఓ కమిటీని నియమించింది.