జాతీయ వార్తలు

అబద్ధాలతో నీచరాజకీయాలు:పీయూష్ గోయెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: డబ్బులిచ్చి రోహిత్ తల్లి రాధిక వేములతో నరేంద్ర మోదీని, బీజేపీని తిట్టిస్తున్నారని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆమె స్టేట్‌మేంట్ చూస్తుంటే ఆమెపై ఒత్తిడి ఉన్నట్లు వెల్లడవుతుందని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అబద్ధాలతో నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల కుటుంబ సభ్యులను వేదికపైకి తీసుకువెళ్లి మాట్లాడించాలని ప్రయత్నించటం నీచ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.