జాతీయ వార్తలు

రాజ్‌నాథ్‌సింగ్‌తో కేరళ సీఎం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కేరళ సీఎం పినరయి విజయన్ సమావేశమయ్యారు. వరద సాయం సత్వరమే అందించాలని కోరారు. వరదల కారణంగా జరిగిన నష్టం నుంచి బయటపడేందుకు 4,700 కోట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.