జాతీయ వార్తలు

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం కన్నెర్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు కనె్నర్ర చేసింది. నగరంలో లగ్జరీ డీజిల్ కార్లను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2005కు ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలను నగరంలోకి అనుమతించరాదని పేర్కొంది. ఢిల్లీలోకి ప్రవేశించే ట్రక్కుల గ్రీన్‌ట్యాక్స్‌ను రెట్టింపు చేశారు.