జాతీయ వార్తలు
చత్తీస్గఢ్లో ఇద్దరు మావోయిస్టుల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 May 2016
రాయ్పూర్: చత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా బాన్సీ వద్ద అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మావోలు సమావేశమవుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు బాన్సీ ప్రాంతంలో కూంబింగ్కు వెళ్లారు. తమను చూసి మావోలు తొలుత కాల్పులు జరపగా, తాము కూడా తిరిగి కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మృతిచెందగా మిగతా వారు పరారయ్యారని తెలిపారు.