జాతీయ వార్తలు

పూల్వామా దాడిని ఈ దేశం మరువదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన పూల్వామా ఉగ్రదాడిని ఈ దేశం మరువదని జాతీయ భద్రతా సలహదారుడు అజిత్ ధోవల్ అన్నారు. ఆయన హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన 80వ సీఆర్‌పీఎఫ్ పెరేడ్ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పూల్వామా ఉగ్రదాడిలో మృతిచెందిన జవాన్లకు ఆయన నివాళులర్పించారు. పూల్వామా ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.