ఆంధ్రప్రదేశ్
కేసుల భయంతో జగన్ దిల్లీయాత్ర: దేవినేని
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 24 February 2016
విజయవాడ: సిబిఐ కేసుల నుంచి బయటపడేందుకే వైకాపా అధినేత జగన్ దిల్లీలో మకాం వేసినట్లు ఎపి మంత్రి దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. సొంత ఎమ్మెల్యేలు జారుకోవడంతో జగన్లో అభద్రతా భావం పెరిగిపోయిందన్నారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు వైకాపా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని ఉమ అన్నారు.