ఆంధ్రప్రదేశ్‌

ఏడాదిలోగా పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి : ఉమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తణుకు: ఏడాదిలోగా పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి విశాఖకు తాగునీరు ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ‘జన్మభూమి-మావూరు’ కార్యక్రమంలో మంత్రి అయ్యన్నపాత్రుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. ఏటా 5వేల కి.మీ. సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని తెలిపారు.