తెలంగాణ

తెలంగాణ డిజిపి కార్యాలయం వద్ద ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఎంఐఎం ఎంపి అసదుద్దీన్, ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేశారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. తెలంగాణ డిజిపి కార్యాలయం ఎదుట నల్లజెండాలతో వారు నిరసన వ్యక్తం చేశారు. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్‌తోపాటు పలువురు నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.