ఆంధ్రప్రదేశ్
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు: ఏపీ డీజీపీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 16 October 2018
విశాఖపట్నం: ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అసాంఘీక కార్యక్రమాలను అడ్డుకుని తీరతామన్నారు. నేతలకు భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. గిరిజనులను పోలీసులు వేధిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని డీజీపీ ఆర్పీ ఠాకూర్ పేర్కొన్నారు.