ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో ధనుర్మాస పారాయణం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: ధనుర్మాసం ప్రారంభమైన సందర్భంగా గురువారం ఉదయం వేంకటేశ్వర స్వామివారికి సుప్రభాత సేవలకు బదులుగా అర్చకులు ధనుర్మాస పాశురాలను నివేదిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ధనుర్మాస పారాయణం నెల రోజులపాటు జరుగుతుంది. శ్రీకృష్ణ స్వామివారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు.