తెలంగాణ

రైతులకు అన్యాయం చేస్తున్న తెరాస సర్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. టి.పిసిసి సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాలను పెంచుతున్న తెరాస పాలకులు భారీగా నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన భూ సేకరణ చట్టానికి తూట్లు పొడుస్తూ నిర్వాసితులను నట్టేట ముంచుతున్నారని ఆయన విమర్శించారు.