బిజినెస్
మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 28 August 2018
న్యూఢిల్లీ: ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయ. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం నుంచి పెట్రోల్ ధర లీటర్పై 14 పైసలు, డీజిల్ ధర లీటర్పై 15 పైసలు పెరిగింది. విదేశాల నుంచి ముడిచమురు సరఫరా తగ్గటంతో ఈ ధరల పెంపు అనివార్యమైంది.