తెలంగాణ

రూ.50 లక్షలు దోచుకున్న దుండగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి: మెదక్ జిల్లా సంగారెడ్డి శివారులో సోమవారం అర్ధరాత్రి కారులో వెళ్తున్న వారిని అటకాయించి ముగ్గురు దుండగులు యాభై లక్షల రూపాయల నగదును దోచుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఇషాక్, మరి కొందరితో కలిసి సంగారెడ్డి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పత్తి రైతులకు చెల్లించేందుకు ఈ నగదును ఇషాక్ తీసుకెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. కారును ఆపి ఇషాక్, అతని మిత్రుల కళ్లల్లో కారంకొట్టి దుండగులు నగదు దోచుకున్నారు.