తెలంగాణ

చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: స్నానం చేద్దామని చెరువులో దిగి ఇద్దరు విద్యార్థులు మరణించిన దుర్ఘటన పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్‌లో సోమవారం ఉదయం జరిగింది. మృతులను రాజేష్ (12), మురళి (13)గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.