ఆంధ్రప్రదేశ్
విలీన మండలాలకు ప్రత్యేక డిఎస్సీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 17 February 2016
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి ఎపిలో విలీనం అయిన మండలాల్లో టీచర్ల నియామకానికి ప్రత్యేక డిఎస్సీ నిర్వహించనున్నారు. ఈ మండలాల్లో 309 గిరిజన టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు విడిగా డిఎస్సీ పరీక్ష జరపాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించి, ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.