జాతీయ వార్తలు

కర్నాటక మంత్రిపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆదేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: డిఎస్పీ గణపతి ఆత్మహత్య కేసులో కర్నాటక మంత్రి కెజె జార్జ్, మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని మడికేరి కోర్టు సోమవారం పోలీసులను ఆదేశించింది. మంగళూరులో పనిచేస్తున్న డిఎస్పీ గణపతి ఇటీవల ఓ స్థానిక టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. విధి నిర్వహణలో రాజకీయంగా, శాఖాపరంగా ఎదురైన వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.