రాష్ట్రీయం

చదువుకున్న బడి కి శంకుస్థాపన చేసిన కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయప పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఎర్రవెల్లిలో దాదాపు 29 కోట్లతో కూడవెల్లి వాగుపై చెక్‌డ్యాంల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఎర్రవల్లిలో దాదాపు 42.5 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్‌కు శంకుస్థాపన చేశారు. తాను విద్యనభ్యసించిన దుబ్బాక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ శంకుస్థాపన చేశారు.