తెలంగాణ

దుబ్బాక ఆలయ నిర్మాణానికి కేసీఆర్ రూ.3కోట్ల విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: జిల్లాలోని దుబ్బాకలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.3కోట్ల విరాళాన్ని ప్రకటించారు. దుబ్బాక పర్యటనలో భాగంగా ఉన్నత పాఠశాల నూతన భవనానికి, రామసముద్రం చెరువు సుందరీకరణ, 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం దుబ్బాక నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులతో బాలాజీ ఫంక్షన్ హాలులో సీఎం సమీక్ష నిర్వహిచారు.