ఆంధ్రప్రదేశ్‌

దుర్గమ్మ వీఐపీ దర్శనంలో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా దుర్గమ్మ వీఐపీ దర్శనం వేళలో మార్పులు చేశారు. ఉదయం 6 నుండి 8 వరకు, సాయంత్రం 7 నుండి 8.30 వరకు వీఐపీ దర్శనానికి సమయం కేటాయించారు. రేపటి నుండి అన్‌లైన్‌లో రూ.500 దర్శనం టికెట్లను విక్రయించనున్నారు. దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు పున్నమి ఘాట్ నుండి వాహన సదుపాయం కల్పించనున్నారు.