ఆంధ్రప్రదేశ్‌

దుర్గగుడిలో ఆందోళనకు దిగిన అర్చకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో అర్చకులు గురువారం ఉదయం ఆందోళన ప్రారంభించారు. ఆలయ ఇ.వో నియంతలా వ్యవహరిస్తూ తమను వేధింపులకు గురిచేస్తున్నాడని అర్చకులు ఆరోపిస్తూ మూకుమ్మడిగా విధులను బహిష్కరించారు. ఇ.వో ప్రవర్తన వల్ల సుబ్బారావు అనే అర్చకుడు అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్లిపోయినట్లు వారు చెబుతున్నారు. ఇ.వోను వెంటనే సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు.